HYDERABAD

ప్రాంతీయ సెన్సార్ బోర్డు సభ్యుడిగా నటుడు శ్రీహరి,తమ్ముడు శ్రీధర్ నియమకం

హైదరాబాద్: రియల్ స్టార్,నటుడు స్వర్గీయ శ్రీహరి,తమ్ముడు శ్రీధర్ ను సెంట్రల్ బోర్డు అఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (ప్రాంతీయ సెన్సార్ బోర్డు) హైదరాబాద్ రీజియన్ సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం…

1 year ago

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు

హైదరాబాద్: సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్(DSP) పై సైబర్ క్రైమ్  విభాగానికి సినీ నటి కరాటే కల్యాణి, పలు హిందూ సంఘాలు ఫిర్యాదు చేశాయి. ‘ఓ పరి’…

1 year ago

ముగిసిన మునుగోడు ఉపఎన్నిక ప్రచారం-నవంబర్ 3న పోలింగ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు ఉపఎన్నికకు సంబంధించిన ప్రచార ఘట్టం మంగళవారం సాయంత్రంతో ముగిసింది.నేడు  చివరిరోజు కావడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా విస్తృతంగా ప్రచారం చేశాయి. నవంబర్ 3వ…

1 year ago

ఆటో ఇమ్యూనిటీ సమస్యకు చికిత్స తీసుకుంటున్నాను-హిరోయిన్ సమంత

హైదరాబాద్: హిరోయిన్ సమంత తన ఆరోగ్యంపై స్పందిస్తూ, ట్వీట్టర్ వేదికగా అందరికీ సమాధానమిచ్చారు. తాజాగా ఆమె నటించిన  ‘యశోద’ సినిమా ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. త్వరలో…

1 year ago

చిల్లర నాటకలు కేసిఆర్ కు ఆలవాటే-రూ.400 కోట్లు ఎక్కడ-బండి సంజయ్

హైదరాబాద్: TRS పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ బయటకు వచ్చిన వీడియోలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మీడియా సమావేశంలో స్పందించారు..ఈ…

2 years ago

బీజేపీ క్రమశిక్షణ సంఘానికి వివరణ లేఖ రాసిన రాజాసింగ్

హైదరాబాద్: బీజేపీ క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నోటీసుకు ఎమ్మెల్యే రాజాసింగ్ వివరణ ఇస్తూ, బీజేపీ కార్యకర్తగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని క్రమశిక్షణ కమిటీకి ఆయన లేఖ…

2 years ago

వివాదస్పదుడైన సి.ఐ నాగేశ్వరరావును సర్వీస్ తొలగించి పోలీసుశాఖ

హైదరాబాద్: సీఐ నాగేశ్వరరావు రావును సర్వీస్ నుంచి తొలగిస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.విధి నిర్వహణలో తన అధికారంను అడ్డంపెట్టుకుని ఎన్నో ఆరచకాలకు పాల్పపడిన నాగేశ్వరావు…

2 years ago

నల్ల పిల్లితో నిత్యం ఫాంహౌజ్ లో క్షుద్ర పూజలు చేస్తున్న కేసిఆర్-సంజయ్

హైదరాబాద్: ముఖ్యమంత్రి KCR తాంత్రికుడి సూచనతోనే సచివాలయానికి వెళ్లడం లేదని, ఫాంహౌజ్ లో నిత్యం నల్ల పిల్లితో క్షుద్ర పూజలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ…

2 years ago

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆంధ్రప్రభ దినపత్రిక కార్యాలయంపై ఈడీ దాడులు

హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని ఆంధ్రప్రభ దినపత్రిక కార్యాలయంలో,కంపెనీ ఎం.డీ ముత్తా గోపాలకృష్ణ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్​లోని కార్యాలయంతో పాటు…

2 years ago

5G పేరుతో లింక్లు పంపుతున్న సైబర్ మోసగాళ్లు-టీ.జీ పోలీసులు

హైదరాబాద్: 5G పేరుతో లింక్లు పంపుతున్న సైబర్ మోసగాళ్లు,లింక్ ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం వుందని,ప్రజలు ఆపమత్తంగా వుండాలంటూ తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఏ మాత్రం…

2 years ago

This website uses cookies.