HYDERABAD

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆంధ్రప్రభ దినపత్రిక కార్యాలయంపై ఈడీ దాడులు

హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని ఆంధ్రప్రభ దినపత్రిక కార్యాలయంలో,కంపెనీ ఎం.డీ ముత్తా గోపాలకృష్ణ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్​లోని కార్యాలయంతో పాటు గచ్చిబౌలిలో ఉన్న ఇంట్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.మద్యం కుంభకోణంలో పంజాబ్‌లోని AAP ప్రభుత్వం ఈ మీడియా హౌస్‌కి ₹ 20 కోట్లు బదిలీ చేసింది. లిక్కర్ స్కామ్​లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ రెడ్డి, ఆంధ్రప్రభలో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారు. ఆ ఛానల్ ముత్తా గోపాలకృష్ణకు చెందిన గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్నట్లు గుర్తించారు.అభిషేక్ రెడ్డి,,సీఎం కేసీఆర్ కుమార్తెకు అత్యంత సన్నిహితుడని సమాచారం ?

Spread the love
venkat seelam

Recent Posts

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

16 hours ago

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

16 hours ago

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

2 days ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

2 days ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

2 days ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

2 days ago

This website uses cookies.