అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్డ్ శనివారం మధ్యహ్నం 3 గంటలకు విడదల చేయనున్నట్లు ఎలక్షన్స్ కమీషన్ ఆఫ్ ఇండియా ప్రకటన విడదల చేసింది..తొలుత భావించినట్లు…
అమరావతి: రాజ్యసభ ఎంపీగా సుధా మూర్తి(73) గురువారం ప్రమాణం చేశారు.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది..రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లను నియమించింది..కేరళకు చెందిన జ్ఞానేశ్వర్ కుమార్, పంజాబ్కు చెందిన సుఖ్బీర్ సింగ్ సంధూలనూ నియమిస్తూ హైపవర్డ్ కమిటీ నిర్ణయం తీసుకుంది,, ఎలక్షన్…
అమరావతిం అశ్లీలమైన,, అసభ్యకరమైన కంటెంట్ ను ప్రచురించే 18 OTT ప్లాట్ఫారమ్లను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిషేధిస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది..దేశంలో…
అమరావతి: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ వివరాలు అప్డేట్ చేసకునేందుకు కల్పించిన గడువు మార్చి 14తో ముగియనున్ననేపధ్యంలో ఆధార్ ఉచిత అప్డేట్కు…
అమరావతి: లోక్సభ ఎన్నికల ముందు కేంద్ర హోంశాఖ పౌరసత్వ సవరణ చట్టం నియమ నిబంధనలను (CAA)ని సోమవారం నోటిఫై చేసింది..దింతో CAA అమల్లోకి తీసుకొచ్చింది.. కేంద్ర ప్రభుత్వం…
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉత్తర్ ప్రదేశ్లోని అజంగఢ్ జిల్లాలో మండూరి ఎయిర్ పోర్టు కాంప్లెక్స్ లో రూ.34,700 కోట్లతో 782 అభివృద్ధి కార్యక్రమాలకు…
అమరావతి: ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ తన పదవికి రాజీనామా చేశారు..తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపగా,, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తక్షణమే ఆమోదించారు..ఈ విషయాన్ని కేంద్ర…
అమరావతి: గతంలో ఎన్నడు లేనటువంటి నీటి సమస్యను వేసవికాలం రాక ముందే బెంగళూరు సిటీ వాసులు ఎదుర్కొంటున్నారు..గార్డన్ సిటీగా పేరు వున్న బెంగుళూరు నగరం,,ప్రస్తుతం కాంక్రీట్ జంగిల్…
అమరావతి: ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, సతీమణి సుధామూర్తి రాజ్యసభకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నామినేట్ చేశారు..శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున…
This website uses cookies.