నెల్లూరు: నెల్లూరు జిల్లాకోర్డు అవరణంలోని కాకాణి.గోవర్దన్ రెడ్డికి సంబందించిన కేసు ఫైల్ ను గత సంవత్సరం దొంగలు ఎత్తుకెళ్లడంపై హైకోర్టు అదేశాల మేరకు CBI అధికారులు శుక్రవారం నెల్లూరులో ఎంక్వైయిరీ మొదలు పెట్టారు..ఈ కేసుకు సబంధించిన మాజీ మంత్రి సొమిరెడ్డి.చంద్రమోహన్ రెడ్డిని పిలిపించి విచారించారు..అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిల్లా కోర్టు అవరణంలో దాదాపు 15,16 కోర్టులు వుంటాయన్నారు..అన్ని కోర్టు కేసులకు సంబంధించి భద్రపర్చే,రికార్డు రూమ్ లో కాకాణి.గోవర్దన్ రెడ్డికి సంబంధించిన ఒక్క ఫైలు మాత్రమే దొంగలు ఎత్తుకెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు.. CBI విచారణ మొదలైంది కాబట్టి,ఈ కేసుకు సంబంధించిన వారు ఎట్టి పరిస్థితిలోను తప్పించుకోలేరన్నారు.
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.