నెల్లూరు: ముఖ్యమంత్రి జగన్ అదేశాలను అనుసరించి,జనవరి 26 నుంచి నగరంలో ఫ్లెక్సీలు బ్యాన్ చేయడం జరుగుతుందని,,ఒక వేళ ఫ్లెక్సీలు కడితే కఠిన చర్యలు తప్పవని వైసీపీ నగర ఎమ్మేల్యే అనిల్ కుమార్ అన్నారు.శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 9వ డివిజన్ నిర్వహించారు..ఈ కార్యక్రమంలో వై.సి.పి.నగర నియోజకవర్గం సమన్వయకర్త ఎల్లసిరి.గోపాల్ రెడ్డి,కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు..
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
This website uses cookies.