అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రాంతం ప్రస్తుతం ఈశాన్య శ్రీలంక వద్ద ఉన్నతమిళనాడు తీరం మీద అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనంతో సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్నదని అమరావతి వాతావరణశాఖాధికారులు తెలిపారు.ఇది నవంబర్ 12 ఉదయం నాటికి వాయువ్య దిశగా తమిళనాడు పుదుచ్చేరి తీరం వైపు వెళ్లే అవకాశం ఉన్నదన్నారు.12,,13,తేదీల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తమిళనాడు-పుదుచ్చేరి,కేరళ మీదుగా వెళ్లే అవకాశం ఉన్నదని వెల్లడించారు.
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-గురు,శుక్రవారాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.శనివారం వాతావరణం పొడిగా ఉండే అవకాశం.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-గురు,శుక్రవారాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాల చోట్ల కురిసే అవకాశం. శనివారం-తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.
రాయలసీమ:-గురు- తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు…శుక్ర,,శనివారాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు.
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
This website uses cookies.