అమరావతి: మంగళవారం ఉపరితల ద్రోణి తూర్పు రాజస్థాన్ & పరిసర ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్, తూర్పు విదర్భ, దక్షిణ చత్తీస్ఘడ్,,ఆంధ్రప్రదేశ్ సముద్రతీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి మీ నుంచి 3.1 కి.మీ మధ్య వ్యాపించి ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు..ఉత్తర-దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి మీ వరకు వ్యాపించి ఉందని పేర్కొన్నారు..వీటి ఫలితంగా నెల్లూరు జిల్లాలో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశం.. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు..బుధ,,గురువారల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు,,అలాగే ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు..
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
This website uses cookies.