నెల్లూరు: జగనన్న శాశ్వత భూహక్కు పధకంలో భాగంగా నిర్వహించనున్న రీ సర్వేపై సచివాలయం వార్డు ప్లానింగ్ కార్యదర్శులకు శిక్షణా తరగతులను సోమవారం నుంచి ప్రారంభించారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈనెల 24వ తేదీ వరకు జరిగే శిక్షణను నగర పాలక సంస్థ కమిషనర్ సోమవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లానింగ్ కార్యదర్శులు శిక్షణా సమయంలో సబ్జెక్ట్ నేర్చుకోవాలని సూచించారు. అత్యాధునిక రీతిలో డ్రోన్ల సహకారంతో జరిగే రీ సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు వహించాలని తెలిపారు. సమగ్ర రీ సర్వే ద్వారా నగరంలోని స్థలాలకు శాశ్వత ఆస్థి హక్కు కల్పించేందుకు వీలవుతుందని తెలిపారు. ఈ శిక్షణా తరగతుల్లో నగర తహశీల్దార్, సర్వేయర్లు, నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.