అమరావతి: విప్లవాత్మకమైన మార్పులకు మార్గనిర్దేశికులుగా ముందుఅడుగు వేయనున్న అగ్నివీరులకు అభినందనలు,,యువ అగ్నివీరులు సాయుధ దళాలకు సాంకేతికపరంగా మరింత బలాన్ని చేరుకురుస్తాయని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..సోమవారం అగ్నిపథకం క్రింద త్రివిధ దళాల్లో ఎంపికై,శిక్షణ పూర్తి చేసుకున్న అగ్నివీరులను ఉద్దేశించి వర్చువల్ గా ప్రధాని మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞనం వున్న మీరు త్రివిధదళాల్లో కీలక పాత్ర పోషిస్తారన్నారు..భవిష్యత్ లో అగ్నివీరులు సాయుధబలగాల్లో ముఖ్యపాత్ర వహిస్తారని,,వీరి రాకతో సైన్యం మరింత చైతన్యంతో నిండిపోయింది..21వ దశకంలో యుద్దాలు జరిగే విధానం పూర్తిగా మారిపోయిందని,,ఇదే సమయంలో త్రివిధదళాల్లో మహిళ అగ్నివీరులను చూడాలని వుందని ప్రధాని అన్నారు..ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్,,త్రివిధ దళాల అధికారులు పాల్గొన్నారు.
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
This website uses cookies.