DISTRICTS

చిత్తూరుజిల్లా పట్టభద్రులు,ఉపాధ్యయల ఎమ్మేల్సీ ఎన్నికలకు ఏర్పాట్ల వివరాలు

చిత్తూరు: ఉమ్మడి ప్రకాశం – నెల్లూరు – చిత్తూరులలో పట్టభద్రులు,ఉపాధ్యయల ఎమ్మేల్సీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చిత్తూరుజిల్లా ఎన్నికల అధికారి తెలిపారు..అధికారులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి..
పట్టభద్రులు:- ఓటర్లు 3,81,181 మంది కాగా ఇందులో పురుషులు : 2,45,866 మంది,,మహిళలు : 1,35,284 మంది, ఇతరులు: 31 మంది వున్నారని..పోలింగ్ కేంద్రాలు : 453… సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు : 255…డిస్ట్రిబ్యూషన్ & రిసెప్షన్ సెంటర్స్ : 17…బ్యాలట్ బాక్స్ లు : 2,596….పోలింగ్ పర్సనల్స్ (పిఒలు,ఎపిఒలు ,ఒపిఒలు ) : 2180…మొత్తం సెక్టర్స్ : 57 .. 78 రూట్లు…96% శాతం ఓటర్ స్లిప్ ల పంపిణి పూర్తి చేయడం జరిగింది..
ఓట్ల లెక్కింపు:-ఈ నెల 16న పట్టభద్రుల ఓట్ల లెక్కింపు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం,ఎస్ వి సెట్ ( ఆర్ వి ఎస్ ఇంజనీరింగ్ కళాశాల)… మొత్తం టేబుల్స్:40.. జరుగుతుంది..
ఉపాధ్యాయ: ఉమ్మడి ప్రకాశం – నెల్లూరు-చిత్తూరు లలో ఉపాధ్యాయ ఓటర్లు 27,694 మంది..పురుషులు: 16,825మంది…మహిళలు: 10,869 మంది…పోలింగ్ కేంద్రాలు: 176 ,సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు: 65…డిస్ట్రిబ్యూషన్ & రిసెప్షన్ సెంటర్స్ : 17…బ్యాలట్ బాక్స్ లు: 195…పోలింగ్ పర్సనల్స్ (పిఒలు,ఎపిఒలు ,ఒపిఒలు ) : 423…మొత్తం సెక్టర్స్ : 57 .. 78 రూట్లు…98% శాతం ఓటర్ స్లిప్ ల పంపిణి పూర్తి…
ఓట్ల లెక్కింపు:-ఈ నెల 16న ఉపాధ్యాయుల ఓట్ల లెక్కింపు.. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం, ఎస్ వి సెట్ (ఆర్ వి ఎస్ లా కళాశాల)… మొత్తం టేబుల్స్ : 14 గా వున్నాయి..

Spread the love
venkat seelam

Recent Posts

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

7 hours ago

ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ప్రచారానికి అనుమతి- కలెక్టర్‌

బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…

7 hours ago

4వ దశలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలతో సీఈసీ

తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…

10 hours ago

అన్ని మాఫియాలకూ పక్కా గుణపాఠం తప్పదు-ప్రధాని మోదీ

అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…

10 hours ago

భారతదేశంపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శామ్ పిట్రోడా

అమరావతి: ఇండియన్ ఓవర్సీస్‌ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్‌గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…

11 hours ago

ఎన్నికల విధులకు వెళ్లే వారి కోసం అన్ని బస్టాండ్ల నుంచి 255 బస్సులు-కలెక్టర్

బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ విధులు కేటాయించబడిన పోలింగ్‌ అధికారులు,…

11 hours ago

This website uses cookies.