అమరావతి కోల్కతాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దుర్గా నవరాత్రుల ఉత్సవాలను యునెస్కో,, వారసత్వ జాబితాలో చేర్చింది..ఇందుకు ధన్యవాదాలు తెలియచేస్తు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు..దుర్గాపూజను సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చడంపై మమతాఆనందం వ్యక్తం చేశారు..దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంటే గుర్తు వచ్చేది పశ్చిమ బెంగాల్ రాజధాని కోలకతా..నవరాత్రుల సమయంలో ఇక్కడ కాళీ మాత మండపాలు భారీగా దర్శనమిస్తుంటాయి..కోల్కతా అనే పదం, బెంగాలీ భాషలోని కాలిక్ క్షేత్ర అనే పదం నుంచి వచ్చింది. కాలిక్ క్షేత్ర అంటే కాళికా దేవి కొలువైన స్థలం అని అర్థం..అలాగే కాళీ ఘాట్ పదం నుంచి కోల్కతా అనే పేరు వచ్చినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. కోల్కతాలోని కాళీ ఘాట్ కాళీ దేవి ఆలయానికి 200 ఏళ్ల చరిత్ర ఉన్నట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది..
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
This website uses cookies.