హైదరాబాద్: భద్రత కల్పించే అంశంపై ఓట్ల లెక్కింపు క్రియ పూర్తి కాకమునుపే తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ యాదవ్ టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ ను కలసి శుభాకాంక్షలు తెలిపడంతో,,ఈసీ ఎన్నికల నిబంధనలు ఉల్లఘించడంతో,,అయనను సస్పెండ్ చేసింది..అంజనీకుమార్ స్థానంలో తెలంగాణకు కొత్త డీజీపీగా రవి గుప్తాను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది..రవి గుప్తా 1990 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం ఆయన విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగంతో పాటు ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా కొనసాగుతున్నారు.
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.