తెలంగాణకు కొత్త డీజీపీగా రవి గుప్తాను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు
హైదరాబాద్: భద్రత కల్పించే అంశంపై ఓట్ల లెక్కింపు క్రియ పూర్తి కాకమునుపే తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ యాదవ్ టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ ను కలసి శుభాకాంక్షలు తెలిపడంతో,,ఈసీ ఎన్నికల నిబంధనలు ఉల్లఘించడంతో,,అయనను సస్పెండ్ చేసింది..అంజనీకుమార్ స్థానంలో తెలంగాణకు కొత్త డీజీపీగా రవి గుప్తాను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది..రవి గుప్తా 1990 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం ఆయన విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగంతో పాటు ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా కొనసాగుతున్నారు.