స్థిరంగా కదులుతున్న వ్యాయుగుండం..
అమరావతి: తుఫాను, భారీవర్షాల కారణంగా జిల్లాలో 5.12.23( మంగళ వారం) కూడా విద్యా సంస్థలకు సెలవును ప్రకటిస్తూన్నట్లు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ఒక ప్రకటనలో తెలిపారు..మిచింగ్ వ్యాయుగుండం నెల్లూరు తీరప్రాంతంకు దగ్గరగా వుండడంతో దిని ప్రభావం జిల్లాపై తీవ్రంగా వుంటుందని వాతావరణశాఖాధికారులు అంచనా వేస్తున్నారు..మిచింగ్ భారతదేశంలోని చెన్నైకి తూర్పు-ఈశాన్యంగా 111 కి.మీ దూరంలో ఉంది మరియు గత 6 గంటలలో వాయువ్యంగా 15 కి.మీ/గం (8 నాట్లు) వేగంతో కదులుతొంది..గాలుల వేగం గంటలకు 80-నుంచి 100 కిమీ లు వుంటాయని పేర్కొన్నారు..మిచువాంగ్ ఒంగోలు చీరాల ప్రాంతం వైపు కదిలే అవకాశం వున్నట్లు అధికారులు బావిస్తున్నారు.. వ్యాయుగుండం స్థిరంగా కదులుతూ రాబోయే 6 నుంచి 18 గంటల వ్యవధిలో తీవ్రతను పెంచుతుంది..సుడిగుండం తాలుకు ల్యాండ్ఫాల్ కోసం సమయ విండో (o5dec0600z) చుట్టూ కేంద్రీకృతమై ఉందని అధికారులు పేర్కొన్నారు..
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
This website uses cookies.