అమరావత: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నరసాయపాలెంలో ఫించన్ల క్రింద వాలంటీర్లు పంపిణీ చేసిన నగదులో 38 నకిలీ రూ.500 నోట్లను వచ్చాయి..రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుంచి పెంచిన రూ.2750ల పింఛన్లను వాలంటీర్ల ద్వారా ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ ప్రారంభించింది..ఇందులో భాగంగా నరసాయపాలెం ఎస్సీ కాలనీలో వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేసుందుకు శనివారం యర్రగొండపాలెం బ్యాంకులో పంచాయితీ కార్యదర్శి డబ్బును డ్రా చేసి వాలంటీర్లకు అందచేశారు..వాంటీర్లు, ఆదివారం ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేసి వెళ్లిన తరువాత లబ్ధిదారులు,వారికి ఇచ్చిన నగదులో రూ.500 నోట్లు నకిలీవిగా గుర్తించి,వాలంటీర్ దృష్టికి తీసుకెళ్లారు..వాలంటీర్ తన దగ్గర ఉన్న నోట్లల్లో మరిన్ని నకిలీ నోట్లు ఉన్నట్లు గుర్తించారు..పంపిణీ చేసిన మొత్తం రూ.19 వేల రూపాయల్లో నకిలీ రూ.500 నకిలీ నోట్లను తిరిగి స్వాధీనం చేసుకున్నవాలంటీర్,నకిలీ నోట్లను అధికారులకు అప్పగించారు..పోలీసులు కేసు నమోదు చేసుకొని,,నకిలీ నోట్లు ఎలా వచ్చాయనే కోణంలో విచారిస్తున్నారు.
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…
అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…
This website uses cookies.