హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 154వ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.. ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేస్తు మూవీ మేకర్స్ వరుసగా అప్ డేట్స్ ఇస్తూన్నారు..ఇప్పటికే రిలీజ్ అయిన బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి పాటలు అభిమానులను ఉర్రుతలు ఉగిస్తున్నాయి.. కొత్త సంవత్సరం సందర్బంగా దర్శకుడు బాబీ మరో అప్ డేట్ ఇచ్చారు..‘నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ’ లిరికల్ సాంగ్ ను అతి త్వరలో విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేశారు..ఈ పాటలకు సంబంధించి,,లోకేష్ గురించి వాయిస్ ఓవర్ లో చిరంజీవి పలు విషయాలు చెప్పారు..
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
This website uses cookies.