అమరావతి: ప్రముఖ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ (58) మరణించారు..దాదాపు 40 రోజులు నుంచి ఢిల్లీ AIIMSలో చికిత్స పొందుతున్న శ్రీవాస్తవ,, బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆగస్టు 10వ తేదిన జిమ్లో వర్కౌట్స్ చేస్తుస్తున్న సమయంలో ఛాతిలో నొప్పి వచ్చి అక్కడికక్కడే కుప్పకూలారు..సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను ఢిల్లీలోని AIIMSలో చేర్పించారు..శ్రీవాస్తవకు చికిత్స అందించిన వైద్యుల బృందం ఆయనను బతికించేందుకు తీవ్రంగా శ్రమించింది..చికిత్స సమయంలో శ్రీవాస్తవ మెదడు పైభాగానికి ఆక్సీజన్ అందలేదని,,ఫలితంగా శ్రీవాస్తవ స్పృహలోకి రాలేదని వైద్యులు వెల్లడించారు..1980 నుంచి రాజు శ్రీవాస్తవ వినోద పరిశ్రమలో పనిచేస్తున్నారు..2005లో రాజు శ్రీవాస్తవ స్టాండ్-అప్ కామెడీ షో ‘ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’ మొదటి సీజన్లో పాల్గొన్న తరువాత మంచి గుర్తింపు పొందారు..‘మైనే ప్యార్ కియా’, ‘ఆమ్దానీ ఆఠాణి,,ఖర్చ రూపాయా’, ‘మై ప్రేమ్ కి దీవానీ హూన్’ వంటి అనేక చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులను అలరించారు.రాజు శ్రీవాస్తవ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్రమోదీ,,రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు పలువురు బాలీవుడ్ నటులు,,అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
This website uses cookies.