అమరావతి: ఉత్తరప్రదేశ్ లోని పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్వేపై సోమవారం వేకువ జామున 4 గంట సమయంలో అగివున్నప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వెనుక నుంచి ఢీ కొనడంతో 6 మంది మరణించాగా 18 మంది గాయపడ్డారు..ఈ సంఘటన కత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ్ పూర్ గ్రామ సమీపంలో జరిగింది.. రెండు ప్రవేట్ ట్రావెల్స్ బస్సులు బీహార్ నుంచి ఢిల్లీకి వెళుతున్న సమయంలో రోడ్డు ప్రక్కన అగివున్న UP 81 DT 1580 బస్సును,, UP 17 AT 1353 వొల్వో బస్సు వేగంగా వచ్చిన ఢీకొట్టింది..ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు,ఒక చిన్న బిడ్డ వున్నారు.. సమాచారం అందుకు ఏఎస్పీ మనోజ్ పాండే ఘటన స్థలం వద్దకు చేరుకుని,,క్షతగాత్రులను చికిత్స కోసం లక్నో ట్రామా సెంటర్కు తరలించారు..ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తన ప్రగాఢ సంతాపం తెలిపారు.
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.