హైదరాబాద్: తమిళ దర్శకుడు మణిరత్నంకు కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయింది.. దేశ వ్యాప్తంగా ఇటీవల కరోనా కేసులు కొంత హెచ్చుతగ్గులు నమోదు చేసుకుంటున్నాయి..అలాగ రీకవరీ రేటు కూడా బాగానే వుంది..ఈ నేపథ్యంలో మణిరత్నం దర్శకత్వంలో నిర్మించిన ‘పొన్నియన్ సెల్వన్-1’ వచ్చే సెప్టెంబర్ 30న విడుదల చేయాలని నిర్ణయించారు.. ఈ సినిమా నిర్మాణం పూర్తి కావడంతో గత వారం టీజర్ లాంచ్ చేశారు..ఈ కార్యక్రమంలో దర్శకుడు మణిరత్నంతోపాటు మూవీ టీమ్ కీలక సభ్యులందరూ పాల్గొన్నారు..టీజర్ విడుదల సందర్భంగా కరోనా నిబంధనలు పాటించక పోవడం వల్లే మణిరత్నంకు కరోనా సోకిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..మణిరత్నంకు కరోనా లక్షలు స్వల్పంగా వున్నప్పటికి ముందు జాగ్రత్త చర్యల్లో బాగంగా మద్రాసులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం..
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.