అమరావతి: ప్రపంచ దేశాలు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి వారి దేశాల్లో అందచేసే అత్యున్నత గౌరవ పురస్కలతో సత్కరిస్తున్న నేపధ్యంలో, గ్రీస్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి, గ్రీస్ దేశం అత్యున్నత పురస్కారం అందజేసింది..ఏథెన్స్ లో నగరంలో “గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్”ను ప్రధాని మోదీకి,గ్రీస్ దేశ అధ్యక్షురాలు సకెల్లారోపౌలౌ ప్రదానం చేశారు..అనంతరం అధ్యక్షురాలుతో సమావేశమైన ప్రధాని మోదీ చంద్రయాన్-3 విజయంపై మాట్లాడుతూ, ఇది కేవలం భారత్ విజయం కాదని,,యావత్తు మానవాళికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు..చంద్రయాన్-3 సేకరించిన డేటా,, యావత్ మానవాళితో పాటు శాస్త్ర, సాంకేతిక రంగానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు..అలాగే గ్రీస్ ప్రధానమంత్రి కియాకోస్ మిత్సోకిస్ తో ఇరు దేశాలకు సంబంధించిన పలు రంగాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
This website uses cookies.