అమరావతి: కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో గురువారం రాత్రి PFI రాష్ట్ర మాజీ కార్యదర్శి రవూఫ్ ను NIA అధికారులు అతని ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. భారత ప్రభుత్వం PFIను బ్యాన్ చేసినప్పటి నుంచి రవూఫ్ పరారీలో ఉన్నాడు.రవూఫ్ ను NIA ఆఫీస్ కు తరలించి అధికారులు విచారణ చేస్తున్నారు. గత నెలలో దేశవ్యాప్తంగా PFI కార్యలయలపై దాడి చేసిన NIA, దాదానె 100 మంది జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులను అరెస్టు చేసింది. దాడుల సమయంలో రవూఫ్ జాగ్రత్తలు తీసుకొవడంతో,అతన్ని అచూకీ తెలియని ఎన్ఐఏ అతడిపై లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది.ఇదే సమయంలో దేశవ్యాప్తంగా PFI కార్యాలయాలపై దాడులు,నాయకుల అరెస్టులను నిరసనగా సెప్టెంబర్ 23న కేరళలో హర్తాళ్కు పిలుపునిచ్చిన నాయకులలో రవూఫ్ ప్రముఖుడు.హర్తాళ్ సందర్భంగా కేరళలో పెద్దఎత్తున హింస,ఆస్తుల విధ్వసం జరిగింది. హర్తాళ్ నిర్వాహకులపై కేసు నమోదు చేసిన కేరళ పోలీసులు హింసకు పాల్పపడిన 1,500 మంది PFI సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
This website uses cookies.