అమరావతి: జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబెపై శుక్రవారం ఉదయం ఆయనపై దుండగుడు కాల్పులు జరుపగా..చికిత్స పొందుతూ మృతి చెందారు..జపాన్ ప్రధానిగా సుదీర్ఘ కాలం షింజో అబే సేవలు అందించారు..2006లో ఆయన మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు..2020లో అనారోగ్య సమస్యలతో ఆయన పదవి నుండి వైదొలిగారు..ఇక షింజోపై కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు..కాల్పులు జరిపిన వ్యక్తి,,నారా నగరానికి చెందిన టెట్సుయా యమగామిగా గుర్తించినట్లు సమాచారం..యమగామి 2002 నుంచి 2005 వరకు జపాన్ నౌకాదళంలోని సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ లో పనిచేసినట్లు తెలుస్తోంది..పూర్తి వివరాలు తెలియాల్సి వుంది?
ప్రధాని మోదీ:- జపాన్ ప్రధానిగా సుదీర్ఘ కాలం సేవలందించిన షింజో అబే మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓ గొప్ప నేతను ప్రపంచం కోల్పోయిందని..ఇది మాటల్లో చెప్పలేని విషాదం అంటూ ట్వీట్ట్ చేశారు.షింజో మృతికి నివాళిగా కేంద్రం రేపు సంతాపదినంగా ప్రకటించింది.
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
This website uses cookies.