అమరావతి: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే (67) పశ్చిమ జపాన్ లోని నారా సిటీలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా,గుర్తు తెలియని దుండగుడు(41) వెనుక నుంచి ఛాతీపై రెండు సార్లు కాల్పులు జరపడంతో కుప్పుకూలినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి శుక్రవారం ప్రకటించారు..షింజో అబే తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు..పడిన వెంటనే ఎటువంటి రియాక్షన్ కనబరచలేదని,,పల్మనరీ కార్డియాక్ అరెస్ట్ కు గురై ఉండొచ్చని టోక్యో మాజీ గవర్నర్ పేర్కొన్నారు.. షూటర్గా భావిస్తున్న ఒక వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకుని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు..మాజీ ప్రధాని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది” అని జపాన్ చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ హిరోకాజు మట్సునో తెలిపారు..జపాన్లో తుపాకీ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అక్కడ కాల్పులు చాలా అరుదుగా నమోదవుతుంటాయి.జపాన్లో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాన మంత్రి షింజో అబే, 2006లో ఒక సంవత్సరం పాటు పదవిలో కొనసాగారు. మళ్లీ 2012 నుంచి 2020 వరకు పదవిలో ఉన్నారు..
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.