అమరావతి: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొంత సేపటి క్రిందట ముగిసింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ పోలింగ్ లో బాగంగా సోమవారం నార్త్,,సెంట్రల్ గుజరాత్ లోని 14 జిల్లాల పరిధిలోని 93 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మిగతా స్థానాలకు మొదటి దశలో ఎన్నికలు ఈనెల 1వ తేదిన జరిగిన విషయం విదితమే. గుజరాత్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా అహ్మదాబాద్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సాధరణ ఓటర లాగే క్యూ లైన్లో నిలబడి మరీ ఓటు వేశారు.ఎగ్జిట్ పోల్స్ ఆంచనాల ప్రకారం మళ్లీ బీజెపీనే అధికారం చేపట్టనున్నట్లు తెలుస్తుంది.
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
This website uses cookies.