నెల్లూరు: రాబోయే నాలుగు రోజులు జిల్లాలో భారీగా వర్షాలు కురిసే ఆవకాశ వున్నందున తీర ప్రాంత మండలాల్లో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడుతూ జిల్లాలో వచ్చే నాలుగు రోజులు 300 నుంచి 400 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ సూచించినందున సోమవారం రాత్రి నుంచి తీర ప్రాంత మండలాల్లో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి మండలంలో ఒక కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేసి జిల్లాస్థాయి కంట్రోల్ విభాగంతో అనుసంధానం చేయాలన్నారు. క్షేత్ర స్థాయి సిబ్బందిని తక్షణ సహాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంచాలన్నారు.చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులను అప్రమత్తం చేసి తిరిగి వెనుకకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
This website uses cookies.