NATIONAL

నాగాలాండ్ తొలి మహిళ ఎమ్మేల్యేగా చరిత్ర సృష్టించిన హెకానీ జఖాలు

అమరావతి: నాగాలాండ్ రాష్ట్ర హోదా పొందిన 60 ఏళ్ల తరువాత సరికొత్త అధ్యాయం న్యాయవాది, సామాజిక కార్యకర్త  అయిన హెకానీ జఖాలు (48) సృష్టించారు..తొలిసారి ఓ మహిళా ఎమ్మెల్యే నాగాలాండ్ అసెంబ్లీలో అడుగిడనున్నారు.. ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం 183 మంది అభ్యర్థుల్లో నలుగురు మహిళలు ఉన్నారు.. NDPP అభ్యర్థిగా బరిలో నిలిచిన ఈమె,,దిమాపుర్‌ స్థానం నుంచి 1,536 ఓట్ల ఆధిక్యంతో లోక్ జనశక్తి పార్టీకి చెందిన అజితో జిమోమినిపై విజయం సాధించారు..పశ్చిమ అంగామి స్థానంలో NDPPకి చెందిన మరో మహిళా అభ్యర్థి సల్హౌతునొ క్రుసో కూడా అధిక్యంలో ఉన్నారు.. 1963లో నాగాలాండ్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా లభించింది..అప్పటినుంచి ఈశాన్య రాష్ట్రంలో 13 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగాయి..అయితే ఇప్పటివరకు ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టిన దాఖలాలు లేవు.. రాష్ట్రంలో మొత్తం 13.17లక్షల మంది ఓటర్లు ఉండగా, అందులో దాదాపు సగం 6.56లక్షల మంది మహిళా ఓటర్లే ఉన్నారు..ఇప్పటి వరకు అక్కడ జరిగిన మొత్తం అసెంబ్లీ ఎన్నికల్లో 20 మంది మహిళలు మాత్రమే పోటీ చేసి పరాజయం పొందారు..NDPPతో కలిసి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

4 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

7 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

7 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

9 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

1 day ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

1 day ago

This website uses cookies.