హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ కోసం బీజేపీ తరపున ప్రచారం చేయడానికి సినీ హీరో,, భారత క్రికెట్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా బీజేపీ తరుపున ప్రచారానికి సిద్ధంగా ఉన్నట్లు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు. శనివారం నడ్డాతో నితిన్ సమావేశం అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ పాలనకు తాము ఫిదా అయ్యామని నితిన్, మిథాలీ రాజ్ చెప్పినట్లు లక్ష్మణ్ తెలిపారన్నారు. త్వరలోనే వారిద్దరూ మోడీని కలుస్తారని,, ప్రధాని సూచనతోనే వారు తమ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిసినట్లు చెప్పారు. అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ సమావేశంలోనూ రాజకీయాలు చర్చకు వచ్చాయని పేర్కొన్నారు.
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.