అమరావతి: వందేభారత్ రైళ్లు తెలుగురాష్ట్రాల్లో పరుగులు పెట్టించేదుంకు అధికారులు సన్నాహాకాలు చేస్తున్నారు. స్పీడ్ ట్రైయిన్స్ వేగానికి తగ్గట్లుగా ట్రాక్ సామర్థ్యం పెంచారు.వచ్చే ఆర్థిక సంవత్సరంలో సికింద్రాబాద్-విజయవాడ మధ్య ఆ వందేభారత్ రైళ్ల సేవాలు ప్రయాణికులు అందుబాటులోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వేశాఖ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ నుంచి విజయవాడకు కేవలం 4 గంటల్లో చేరుకునే వీలుంది. సికింద్రాబాద్ నుంచి కాజీపేట మీదుగా,విజయవాడ మార్గాన్ని రైల్వేశాఖ హైడెన్సీటీ నెట్ వర్క్ పరిధిలోకి తీసుకుని వచ్చారు.దింతో 130 కీటోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించేలా ట్రాక్ సామర్ధ్యం పెరిగింది.ఇదే సమయంలో సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకే ఈ ట్రయిన్ ను నడిపిస్తారా లేక తిరుపతి వరకు పొడిగించలా అనే విషయంలో అధికారులు సాధ్యసాధ్యాలపై లెక్కలు వేస్తున్నట్లు సమాచారం. ఈ మార్గంలోనే వందేభారత్ రైళ్లను నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.వందేభారత్ ట్రైయిన్స్ సాధరణంగా పగటి పూట మాత్రమే ప్రయాణిస్తాయి.
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
This website uses cookies.