నెల్లూరు: నెల్లూరులోని కొంత మంది వైసీపీ ప్రజాప్రతినిధులకు పాలన వికేంద్రీకరణకు,అభివృద్ది వికేంద్రీకరణకు తేడా తెలియదని, వైసీపీ స్వార్ద పాలన వికేంద్రీకరణకు జనసేన పూర్తి వ్యతిరేకమని జనసేనపార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ అన్నారు.మంగళవారం పాలన వికేంద్రకరణకు వ్యతిరేకంగా జనసేన నగరంలోని గాంధీబొమ్మవద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది.ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ ప్రజలు కొరుకుంటుంది అభివృద్ది వికేంద్రీకరణ అని వైసీపీ నాయకులు తెలుకోవాలని హితవు పలికారు.ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కొట్టే.వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు సుదీప్ బాబు,కృష్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…
అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…
This website uses cookies.