అమరావతి: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది..చైనాను జనాభాను దాటి భారత్లో ప్రస్తుతం 29 లక్షల మంది ప్రజలు అధికంగా ఉన్నారని ఐక్యరాజ్యసమితి గణాంకాలు స్పష్టం చేశాయి..స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2023 పేరుతో ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ నివేదికను విడుదల చేసింది..నివేదిక ప్రకారం భారత్లో 142.86 కోట్ల మంది జనాభా ఉన్నారని అందులో పొందుపర్చింది..చైనా జనాభా 142.57 కోట్ల మంది ఉండగా,,340 మిలియన్లతో అమెరికా 3వ స్థానంలో ఉందని వెల్లడించింది..ఎప్పుడు చైనా జనాభాను భారత్ ఎప్పుడు అధిగమించిందనే విషయాన్ని స్పష్టం చేయలేదు..2023 ఫిబ్రవరి నాటికి అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఈ నివేదికను రూపొందించినట్లు సమాచారం..ప్రపంచ జనాభాలో (804.5 కోట్లు) మూడింటా ఒక వంతు ఈ రెండు దేశాల్లోనే ఉన్నరని పేర్కొన్నది..చైనా జనాభా సంవత్సరం ఉచ్చస్థితికి చేరిందని,, అప్పటి నుంచి తగ్గుతూ వచ్చిందని తెలిపింది..ఇండియా జనాభా మాత్రం క్రమేపి పెరుగుతోందని వెల్లడించింది..భారతదేశ జనాభాలో 0 నుంచి 14 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న వారు 25 శాతం ఉన్నారని,,10 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్కులు 18 శాతం,,10 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్కులు 26 శాతం ఉన్నారని డేటాలో పేర్కొంది.. భారత్ లో 15 నుంచి 64 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు 68 శాతం మంది ఉన్నారని,,65 సంవత్సరాలకు పైబడిన వారు దేశ జనాభాలో 7 శాతంగా ఉన్నారని పేర్కొన్నది.
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.