అమరావతి: 100 కోట్ల మొబైల్ ఫోన్స్ ద్వారా భారతీయలు సమాచార విప్లవంలో ప్రపంచానికి మార్గదర్శిగా ఉన్నరని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..బుధవారం ఢిల్లీలో ఇండియా 6G విజన్ డాక్యుమెంట్ని ఆవిష్కరించారు..6G (రీసెర్చ్ సెంటర్ను) R&D టెస్ట్ బెడ్ను,,‘ Call before you dig’ Appను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు..ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించారు.2028-29 నాటికి భారత్లో 6G సేవలు అందుబాటులోకి వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.. గ్లోబల్ సౌత్ సమిట్ను భారత్ విజయవంతంగా నిర్వహించిందన్నారు..భారత్లో చాలామంది ప్రజలు నేడు కొత్త ఏడాది వేడుకలను జరుపుకుంటున్న సందర్బంలో 6G రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.. అతితక్కువ ధరకే భారత్లో డేటా లభ్యమవుతోందన్నారు.. పట్టణాల ప్రజలే కంటే గ్రామాల్లో ఇంటర్నెట్ వినియోగదారల సంఖ్య భారీగా పెరిగిందన్నారు..దేశంలో 2 లక్షల గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ సేవలు అందాయని చెప్పారు..దేశంలో బ్రాడ్బ్యాండ్ వినియోగదారులు కోట్ల సంఖ్యలో పెరిగారని అన్నారు..సమాచారం రంగంలో ప్రపంచదేశాలు,భారత్ ను విస్మరించలేని స్థాయిలో దేశం వుందన్నారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
This website uses cookies.