అమరావతి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రోదసీ వాణిజ్యంలో ఇస్రో మరో భారీ అడుగు వేసే దిశగా సన్నాహకాలు చేస్తొంది..ఈ నెల 26 షార్ నుంచి భారీ రాకెట్ ప్రయోగం చేపట్టనున్నారు..GSLV MARKతో LVM3-M3 మిషన్ ద్వారా UK దేశానికీ చెందిన 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపనునుంది..ఈ ప్రయోగం పూర్తి వాణిజ్య పరమైన రాకెట్ ప్రయోగం.. శాస్త్రవేత్తలు షార్ లోని 2వ వాహక ప్రయోగ వేదిక మీద నుండి ఈ LVM3-M3 రాకెట్ ప్రయోగం చేయనున్నారు..వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈనెల 26న ఆదివారం రాత్రి 9 గంటలకు ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది.. 5805 Kgలు బరువు కలిగి ఉన్న UK దేశానికి చెందిన 36 ఉపగ్రహాలను 450 Km ఎత్తులో ఉన్న Low Earth Orbit లోకి పంపనున్నది..ఈ ప్రయోగం విజయవంతం చేసి తద్వారా ఇస్రో రోదసీ వాణిజ్యంలో తనకంటూ స్థానం సృష్టించుకోనున్నది.. ఇస్రో వాణిజ్య విభాగం NSIL రెండు దశల్లో 72 ఉపగ్రహాలను ప్రయోగించడానికి 1,000 కోట్ల రూపాయలతో OneWebతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి విదితమే.. 36 One Web ఉపగ్రహాలను మొదటి బ్యాచ్ను క్రింద గత సంవత్సరం అక్టోబర్ 23న శ్రీహరికోట నుండి విజయవంతంగా ప్రయోగించింది.
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
This website uses cookies.