AMARAVATHIPOLITICS

త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవబోతున్నా- సీఎం జగన్

అమరావతిం డిసెంబర్ నాటికి నేను విశాఖకు షిఫ్ట్ అవబోతున్నాను, పరిపాలనా విభాగం అంతా ఇక్కడికే వస్తుందని,, ఇక్కడి నుంచే పాలన సాగుతుందని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు..సోమవారం సీఎం జగన్ విశాఖ పట్టణంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు..అలాగే ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని జగన్ ప్రారంభించారు..ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ హైదరాబాద్,, చెన్నై,, బెంగళూరు తరహాలో విశాఖ ఐటీ హబ్ గా మారబోతోందన్నారు.. 8 వర్సిటీలు, 4 మెడికల్ కాలేజీలు, 14 ఇంజినీరింగ్, 12 డిగ్రీ కాలేజీలు ఉన్నాయ,,,వీటి నుంచి ప్రతి సంవత్సరం 15 వేల ఇంజినీర్లను వైజాగ్ అందిస్తోంది’ అని చెప్పారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *