అమరావతి: కరోనా సమయంలోను,,అంతకు మునుపు ప్రతి ఒక్కరికి చితపరిచితమైన మాత్ర Dole-650..ఈ మాత్ర తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్పై Income tax విభాగం దాడులు చేసింది..బెంగళూరులోని రేస్ కోర్స్ రోడ్డులోని సదరు సంస్థ కార్యాలయంలో 20 మంది అధికారులు సోదాలు నిర్వహించారు..2020లో కరోనా వైరస్ ఉధృతంగా వున్న సమయంలో ఈ కంపెనీ రికార్డుస్థాయిలో 350 కోట్ల టాబ్లెట్లను విక్రయించింది..ఇదే సమయంలో ఒకే సంవత్సరంలో దాదాపు రూ.400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి అనేక కంపెనీలను అధిగమించింది..ఇలా సంపాదించిన ఆదాయంపై పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో జరిపిన ఈ దాడుల్లో కార్యాలయంలో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.. దిల్లీ, సిక్కిం, పంజాబ్, తమిళనాడు, గోవాలతో పాటు దేశవ్యాప్తంగా 40 ప్రాంతల్లో,,200 మందికి పైగా అధికారులు ఏకకాలంలో సోదాల్లో పాల్గొన్నట్టు ఐటీశాఖ వర్గాలు పేర్కొన్నాయి..మైక్రో ల్యాబ్స్ సీఎండీ దిలీప్ సురానా, డైరెక్టర్ ఆనంద్ సురానా నివాసాల్లోనూ సోదాలు నిర్వహించినట్టు సమాచారం..ఈ సోదాల్లో భాగంగా బెంగుళూరులోని మాధవ నగర్లోని రేస్కోర్సు రోడ్డులోని మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ కార్యాలయంలో పలు కీలక పత్రాలు సేకరించినట్టు తెలుస్తోంది..
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
This website uses cookies.