నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఆనాలోచిత నిర్ణయాలతో,ప్రజలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నరని,ప్రజల సమస్యలపై జనసేనాని పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నిరంతరం పోరాడుతూనే వున్నమని జనసేనపార్టీ నెల్లూరుజిల్లా పార్లమెంట్ నియెజకవర్గం అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి అన్నారు.శుక్రవారం నెల్లూరు పట్టణం పరిధిలో NTR నగర్ లో జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు పురస్కరించుకుని,,జనసేనపార్టీ జెండాను ఎగురవేశారు.ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ YSRCP City MLA అనిల్ కుమార్ పై నగర ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వుందని,,ఈవిషయంపై నుంచి ప్రజల దృష్టి మళ్లీచేందుకు,,అనిల్,,రూప్ కుమార్ ల మధ్య దూరం పెరిగిందంటూ డ్రామాలు అడుతున్నరని ఎద్దేవా చేశారు.అనంతరం మహిళలకు చీరలు అందచేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,,పట్టణ అధ్యక్షుడు సుజయ్ బాబు,,చిరంజీవి యివత రాష్ట్ర అధ్యక్షుడు కొట్టె.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.