NATIONAL

ఆలిండియా ఫుట్బాల్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కళ్యాణ్ చౌబే

అమరావతి: ఆలిండియా ఫుట్బాల్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కళ్యాణ్ చౌబే(45) ఎన్నికైయ్యారు.శుక్రవారం జరిగిన ఎన్నికల్లో బైచుంగ్ భూటియాకు కేవలం ఒకే ఒక్క ఓటు మాత్రమే పడింది..చౌబేకు 33 ఓట్లు పోల్ అయ్యాయి..వీరిద్దరూ ఫుట్బాల్ మాజీ ఆటగాళ్లు..85 ఏళ్ల ఇండియా ఫుట్బాల్ అసోసియేషన్ చరిత్రలో మాజీ ప్లేయర్ అధ్యక్షుడిగా ఎంపికవడం ఇదే తొలిసారి..45 ఏళ్ల క‌ళ్యాణ్ చౌబే గోల్ కీపర్… గతంలో మోహ‌న్ బ‌గాన్‌,,ఈస్ట్ బెంగాల్ జ‌ట్లకు ఆడాడు. అయితే ఒక్కసారి కూడా భారత పుట్‌బాల్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు..కల్యాణ్‌ చౌబే టాటా పుట్‌బాల్‌ అకాడమీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు..1996 గోల్డెన్‌ బ్యాచ్‌ నుంచి పాస్‌ఔట్‌ అయ్యాడు..కొన్ని సందర్భాల్లో జట్టుకు ఎంపిక అయినప్పటికి,,ఆటలోకి దిగలేదు..వయసు ఆధారిత ఇంటర్నేషనల్ టోర్నీల్లో మాత్రం భారత్‌కు ఆడాడు..గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున కృష్ణా నగర్‌లో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.. ఈస్ట్‌ బెంగాల్‌ జట్టులో బైచుంగ్‌ భుటియా,,చౌబీ సహచరులే..కర్ణాటక ఫుట్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు,, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే NA హ్యారిస్‌ ఆలిండియా ఫుట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు..అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రతినిధి కిపా అజయ్‌ ఆంధప్రదేశ్ అభ్యర్థి గోపాల్‌కృష్ణ కొసరాజును ఓడించి కార్యదర్శిగా గెలిచారు..ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా 14 మంది ఎంపికయ్యారు..

Spread the love
venkat seelam

Recent Posts

అవినితిలో ఫస్ట్-ఆర్ధిక నిర్వహణ లాస్ట్-ఎన్డీఏతోనే అభివృద్ది సాధ్యం-ప్రధాని మోదీ

అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ చేతులు…

1 hour ago

రాష్ట్ర కొత్త డీజీపీగా బాద్యతలు స్వీకరించిన హరీష్‌ కుమార్ గుప్తా

అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీష్‌‌ కుమార్ గుప్తాను…

2 hours ago

జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఈడీ దాడుల్లో బయటపడిన రూ.25 కోట్ల నగదు

అమరావతి: జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…

2 hours ago

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను సజావుగా ఉపయోగించుకుంటున్న ఉద్యోగులు-కలెక్టర్

అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…

3 hours ago

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

22 hours ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

1 day ago

This website uses cookies.