అమరావతి: వైసీపీ ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, విశాఖలో పోలీసులు అరెస్టు చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు జనసేన లీగల్ టీం అండగా ఉంటుందని జనసేనాని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. సోమవారం మంగళగిరిలోని పార్టీ కార్యాయలంలో నిర్వహించిన మీడిమా సమావేశంలో అయన మాట్లాడుతూ ప్రజల ప్రాథమిక హక్కులకు పోలీసులు గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు.115 మందికి పైగా అటెంటివ్ మర్డర్ కేస్ పెట్టారని, నాయనిపుణులతో చర్చించి కొంతమందికి స్టేషన్ బైల్ ఇప్పించగలిగామన్నారు. జనసేనానులు బలమైన పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. న్యాయపర అంశాల్లో జనసేన శ్రేణులను చైతన్యపరుస్తామని, ప్రజా సమస్యలపై మరింత బలంగా గొంతు వినిపించాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వారే కాలరాస్తే న్యాయపరంగా ఎదుర్కోడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
This website uses cookies.