అమరావతి: జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతొంది..ఆదివారం ఉదంయ లష్కరే తోయిబాకు చెందిన ఇర్షాద్ అహ్మద్ భట్ ను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.. జిల్లాలోని బిన్నెర్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కివున్నరనే సమాచారం అందడంతో భద్రతా బలగాలు శనివారం సాయంత్రం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని జమ్ము కశ్మీర్ రేంజ్ పోలీసు అధికారి తెలిపారు.. భద్రతా బలగాలపైకి ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్కౌంటర్గా మారిందని తెలిపారు..1 AK 47 రైఫిల్,,2 మ్యాగజైన్లు,, 30 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకొవడం జరిగిందన్నారు..ఇదే సమయలో హందిపొరాలోని రఫియాబాద్ చెక్ పోస్టు దగ్గర తప్పించుకున్న మరో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు..ఉగ్రవాదుల నుంచి 2 గన్స్,,2 మ్యాగజైన్లు,,11 లైవ్ కాట్రిడ్జ్ లు స్వాధీనం చేసుకున్నామని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు..
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.