అమరావతి: మాజీ ఆటగాడు,, లెజెండరీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ (77) అనారోగ్యంతో సోమవారం మరణించాడు.. 1946, సెప్టెంబర్ 25న అమృత్ సర్ లో జన్మించిన ఆయన,,21 సంవత్సరాల వయస్సులోనే జాతీయ క్రికెట్ జట్టులోకి ప్రవేశించాడు..1979లో తొలి టెస్టు ఆడే అవకాశం దక్కింది..కొద్దికాలంలోనే దిగ్గజ స్పిన్నర్ గా ఎదిగి టీమిండియాకు ప్రధాన బౌలర్ గా మారాడు.. మొత్తంగా 67 టెస్టులు ఆడి 266 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు..10 వన్డేలు ఆడి 7 వికెట్లు తీసుకున్నాడు.. 1975, 1979 క్రికెట్ వన్డే ప్రపంచకప్ లలో టీమిండియాలో చోటు పొందాడు..ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 370 మ్యాచ్ లు ఆడి 1,560 వికెట్లు పడగొట్టారు.తన ఇంటర్నేషనల్ కెరీర్ లో 22 టెస్ట్ మ్యాచ్ లకు కెప్టెన్ గానూ వ్యవహరించిన బిషన్ సింగ్ బేడీ, ఎంతోమంది యువ క్రికెటర్లను తీర్చిదిద్దాడు..
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
This website uses cookies.