అమరావతి: కాంగ్రెస్ పార్టీ యువరాజు ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది..అయన ఎంపీగా చెల్లబాటు కారని లోక్సభ సెక్రటరీ జనరల్ ప్రకటించారు..‘మోదీ అనే పేరువున్నవారాంత దొంగలు అంటూ వ్యాఖ్యనించిన కేసులో పరువునష్టం కేసులో సూరత్ కోర్టు వేసిన రెండేళ్ల శిక్షతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు లేక ఆపైన శిక్ష పడితే అనర్హత వేటు పడుతుంది..సూరత్ కోర్టు నాలుగేళ్ల విచారణ తరువాత రాహుల్ని దోషిగా తేల్చడమే కాక 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.15 వేల జరిమానా కూడా విధించింది..ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యంగ పదవుల్లో ఉండటానికి కానీ లేదా ఎన్నికల్లో పోటీ చేయడానికి గానీ వీల్లేదు..ప్రస్తుతం కేరళలోని వాయనాడ్ నుంచి ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీపై నిన్నటి నుంచే అనర్హత వేటు అమలులోకి వచ్చింది.
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
This website uses cookies.