నెల్లూరు: పాలనపై ఆవగాహాన లేకపోవడంతో,నగరంలోని ముత్తుకూరు రోడ్ జంక్షన్ ఓవర్ బ్రిడ్జీ పనులు నత్తనడకన సాగుత్తున్నాయని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షడు మనుక్రాంత్ రెడ్డి ఆరోపించారు.శుక్రవారం అయన ముత్తుకూరు రోడ్ జంక్షన్ ఓవర్ బ్రిడ్జీ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని జనసైనికులతో కలసి పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈకార్యక్రమంలో జనసేనపార్టీ నగర కార్యదర్శి సుజయ్ బాబు,వీరమహిళలు,జనసేనికులు పాల్గొన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
This website uses cookies.