అమరావతి: కేరళ రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) గత 24 గంటలు నుంచి మెరుపు దాడులు నిర్వహిస్తోంది. కేరళ వ్యాప్తంగా ఏకకాలంలో 58 ప్రాంతాల్లో NIA సోదాలు నిర్వహిస్తోంది. దేశంలోని నిషేదిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) నాయకుల స్థావరాలపై దాడులు జరుపుతోంది..PFI నాయకులు వేరే పేరుతో దిత్వీయ శ్రేణినాయకులు PFIని తిరిగి నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందడంతో ఈ దాడులను నిర్వహిస్తోంది..ఆ సంస్థకు చెందిన కొందరు కీలక వ్యక్తుల ఉంటున్న స్థావరాలను టార్గెట్ చేసుకుని బుధవవారం రాత్రి ప్రారంభమైన NIA దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి..కేరళలోని ఎర్నాకులంలో నిషేధిత PFI నేతలకు సంబంధించిన 8 ప్రత్యేక కార్యాలయాలు,, తిరువనంతపురంలో 6 కేంద్రాలు లక్ష్యంగా సోదాలు జరుగుతున్నాయి.
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
This website uses cookies.