DEVOTIONAL

కేరళలో ఘనంగా ప్రారంభంమైన ఓణం పండుగ ఉత్సవాలు

అమరావతి: ఓనం-తిరువోణం-కేరళలో అతిపెద్ద పండుగ, దేవుని సొంత దేశం(God’s own country), రాష్ట్రమంతటా వర్గ, కుల,మతపరమైన అడ్డంకులు వున్నప్పటికి ప్రజాలు ఆనందోత్సహాల మధ్య ఓణం వేడుకలు జరుపుకుంటున్నారు.. ఎర్నాకులంలోని సుప్రసిద్ధ త్రికాకర ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి పి.రాజీవ్‌ ఉదయం 11 గంటలకు వేడుకలు ప్రారంభించారు..

2018,, 2019లో కేరళలో వరుసగా రెండు వరదలు, అలాగే కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020,,2021 మరో రెండు సంవత్సరాలు అంటే దాదాపు నాలుగు సంవత్సరాలు ప్రజలు ఇళ్లకే పరిమితమైన తరువాత, రాష్ట్ర సాంప్రదాయ పంట పండుగ అయిన ఓనం ఈసారి భిన్నంగా జరుగుతొంది..మలయాళీల నూతన సంవత్సరమైన ఓణం పండుగను

సాధారణంగా 10 రోజుల పాటు జరుపుకుంటారు..మూడు ముఖ్యమైన రోజులు బుధవారం, గురువారం తిరు ఓణం,,శుక్రవారం అవిట్టం..తిరు ఓణం, ఇతర రోజులలో ప్రధాన ఘట్టం 26-రకాల శాఖాహారం, ఇది అరటి ఆకుపై వడ్డిస్తారు..కుల, మతం,ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఇంటిలో జరుపుకుంటారు..

26 వంటకాల్లో నోరూరించే మధ్యాహ్న భోజనంలో చిప్స్, పప్పడ్‌లు, రకరకాల వెజిటబుల్ కర్రీలు, తీపి,పుల్లని పచ్చళ్లు, సంప్రదాయ అవియాల్, సాంబార్, పప్పు కొద్ది మొత్తంలో నెయ్యి, రసం, రెండు రకాల మజ్జిగతో వడ్డిస్తారు.తురిమిన కొబ్బరి నుండి తయారు చేసిన చట్నీ పొడి,పాయసాలను ఒంటరిగా లేదా పండిన చిన్న అరటితో కలిపి భోజనం చేస్తారు..వామనమూర్తి ఆలయంలో దాదాపు 20,000 మందికి “ఓనం సధ్య” అన్నదానం చేస్తారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

1 hour ago

ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ప్రచారానికి అనుమతి- కలెక్టర్‌

బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…

2 hours ago

4వ దశలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలతో సీఈసీ

తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…

4 hours ago

అన్ని మాఫియాలకూ పక్కా గుణపాఠం తప్పదు-ప్రధాని మోదీ

అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…

5 hours ago

భారతదేశంపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శామ్ పిట్రోడా

అమరావతి: ఇండియన్ ఓవర్సీస్‌ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్‌గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…

5 hours ago

ఎన్నికల విధులకు వెళ్లే వారి కోసం అన్ని బస్టాండ్ల నుంచి 255 బస్సులు-కలెక్టర్

బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ విధులు కేటాయించబడిన పోలింగ్‌ అధికారులు,…

6 hours ago

This website uses cookies.