నా బిడ్డ ఇంక కోలుకొలేదు..
నెల్లూరు: OWEL14 అనే కార్పొరేట్ స్కూల్,తనదైన శైలీలో లైగింక వేధింపులకు సంబంధించిన సంఘటనపై మాసిపూసేందుకు నెమ్మదిగా పావులు కదుపుతున్న ఈ నేపధ్యం…నా బిడ్డ ఇంక కోలుకొలేదు..బాలిక తల్లి సుకర్ణ ఆవేదన.. సదరు స్కూల్ 4వ తరగతి చదువుతున్న బాలికపై లైగింక దాడులు జరిగితే,,స్కూల్ పై కఠిన చర్యలకు తీసుకోకుండా,స్కూల్ యాజమాన్యలు పాలకుబడి ఉపయోగించి,,స్కూల్ ల్లో చదువుతున్న మిగిలిన విద్యార్దులు చదువులకు ఆటకం కలుగుతుందంటూ,కుంటిసాకులు వెతుకుతున్నయని బాధితురాలి తల్లి అవేదన వ్యక్తం చేసింది..కొన్ని స్టూడెంట్ సంఘాల నాయకులు మాతోనే వుంటూ,మామల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నరని ఆవేదన వ్యక్తం చేశారు..స్కూల్ మేనేజ్ మెంట్ కఠిన చర్యల నుంచి తప్పించుకునేందుకు, కోర్టుల నుంచి స్టే తెచ్చుకున్నయని,తాను కూడా హైకోర్టు తలుపు తడతానంటూ కన్నీంటి పర్యాయంగా తెలిపింది.గురువారం నగరంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అమె మాట్లాడారు.
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…
అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…
అమరావతి: జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, జేడీ వీవీ లక్ష్మీనారాయణ తనను చంపేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందని సంచలన…
తిరుపతి: సంస్కృత యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు శుక్రవారం సతీ సమేతంగా తిరుపతికి చేరుకున్న ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ ఖడ్ కు…
This website uses cookies.