అమరావతి: YSRCP ని వీడుతున్నట్టు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు శనివారం ప్రకటన చేశారు..”పాలిటిక్స్” నా సెకండ్ ఇన్నింగ్స్ అంటూ 10 రోజుల క్రితమే ప్రకటించారు..”వైఎస్సార్సీపీని వీడుతున్నాను…కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను…నా తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తాను” అని ఆయన ట్వీట్ చేశారు..డిసెంబర్ 28వ తేదీన YSRCPలో అంబటి రాయుడు చేరాడు..తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ వైసీపీ అంబటికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
టీడీపీ నేత బుద్ధా వెంకన్న:- వైసీపీలో చేరిన 10 రోజులకే జగన్ గురించి తెలియడంతో,,ఆ పార్టీకి రాయుడు గుడ్ బై చెప్పాడని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు.. అమరావతిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”ఆడుదాం ఆంధ్రాకి అంబటి రాయుడు బ్యాట్ పట్టుకొని వచ్చాడు…వచ్చిన 10 రోజులకే జగన్ సైకో అని తెలిసి,, పార్టీకి రాజీనామా చేశాడని వ్యంగ్యంగా వ్యాఖ్యనిస్తూ అంబటి రాయుడుకి శుభాకాంక్షలు” అన్నారు..
https://x.com/RayuduAmbati/status/1743496401525551398?s=20
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
This website uses cookies.