అమరావతి: శ్రీలంక అధ్యక్ష,ప్రధానులు తీసుకుని నిర్ణయాలతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో శనివారం అనూహ్య సంఘటన జరిగింది..శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స తన నివాసంను వదిలి పారిపోయినట్లు శ్రీలంక మీడియాలో వార్తలు వచ్చాయి..రాజీనామా చేయాలంటూ నిరసనకారులు అధ్యక్షడి ఇంటిని చుట్టుముట్టడంతో,,ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు కథనంలో పేర్కొన్నారు..పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వారిపైన వాటర్ కాన్ లను ప్రయోగించి,,నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.. దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స పారిపోయిన విషయాన్ని శ్రీలంక రక్షణ శాఖ కూడా ధ్రువీకరించినట్లు కథనాల్లో ప్రస్తావించారు.. గతంలో కూడా అప్పటి ప్రధాని మహింద రాజపక్స ఇంటిని నిరసనకారులు ఇలాగే చుట్టుముట్టిన సమయంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది..మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి ??
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
This website uses cookies.