హైదరాబాద్: బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన పుష్ప ది రైజింగ్ పేరుతో పార్ట్-1 తెరకెక్కగా,,ప్రస్తుతం పుష్ప-2 ది రూల్ అంటూ బన్నీ మరోసారి ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించనున్నాడు..ఇప్పటికే పలు మార్లు ఈ సినిమా షూటింగ్ పలుమార్లు వాయిదా పడిన నేపధ్యంలో సోమవారం మంచి మూహుర్తం వుండడంతో ఈ చిత్రంకు సంబంధించి పూజా కార్యక్రమాలను చిత్ర దర్శక,నిర్మాతలు పూర్తి చేశారు..అల్లు అర్జున్ ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్ లో పలు ఈవెంట్స్ తో బిజీగా వున్నాడు..దింతో పూజా కార్యక్రమంకు హాజరు కాలేదు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నానే హీరోయిన్గా నటించనుంది..త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
This website uses cookies.