CRIME

మద్యం మత్తులో స్నేహితుల మధ్య గొడవలు-శ్రీకాంత్,రమణరెడ్డి,రఫీ

నెల్లూరు: పాత కక్షలు మనస్సులో వుంచుకుని,మద్యం మత్తు అనే సాకుతో రెండు నిండ ప్రాణాలు బలి తీసుకున్న సంఘటన నెల్లూరు రూరల్ పరిధిలో అదివారం మధ్యహ్నం తెలుగు ఆఫీసర్స్ కాలనీ ప్రాంతంలో చోటు చేసుకుంది.సీటీ డీస్పీ తెలిపిన వివరాల ప్రకారం బేల్దారీ పనులు చేసుకునే శ్రీకాంత్ రెడ్డి,,రమణారెడ్డిలు,ఆటో నడుపుకునే రఫీలు స్నేహితులు ముగ్గురు కలసి తరుచుగా మందుకొడుతుంటారు.ఈ నేపధ్యంలో అదివారం మధ్యహ్నం దాదాపు 12.30 గంటల సమయంలో వీరు ముగ్గురు కలసి మద్యం త్రాగుతున్న సమయంలో,,గొడవ చెలరేగింది..కొపం పట్టలేకపోయిన రఫీ తన దగ్గర వున్న మారణాయుధంతో మొదట శ్రీకాంతపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు..గొడవ ఎందుకంటే అడ్డువెళ్లిన రమణారెడ్డిపై కూడా విచక్షణ రహితంగా దాడి చేశాడు.దింతో రమణారెడ్డి అక్కడిక్కడే మరణించాడు. త్రీవగాయాలతో వున్న శ్రీకాంత్ రెడ్డిని స్థానికులు 108 సాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీకాంత్ కూడా మరణించాడు.సమాచారం అందుకుని ఘటన స్థలంకు చేరుకుని 5 పట్టణ సి.ఐ నరసింహరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నడని,నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని డీస్పీ పేర్కొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

2 hours ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

2 hours ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

8 hours ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

1 day ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

1 day ago

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

1 day ago

This website uses cookies.