హైదరాబాద్: రెబల్ స్టార్ కృష్ణంరాజు కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతు,, గచ్చిబౌలి AGI హాస్పిటల్లో చికిత్స పొందుతూ అదివారం తెల్లవారుజామున గం.3:25 నిలకు తుది శ్వాస విడిచారు..కృష్ణంరాజు పార్థివదేహానికి జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సినీ నటుడు మురళీ మోహన్, చింతల రాంచంద్రా రెడ్డి, విద్యాసాగర్ రావు, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, మోహన్ బాబు, మంచు విష్ణు, డైరెక్టర్ అశ్వనీ దత్, నిర్మాత దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు సంతాపం వ్యక్తం చేశారు..
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
This website uses cookies.