అమరావతి: భారతీయ సంతతీకి చెందిన బ్రిటన్ ఎంపీ రుషి సునాక్,బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. తనకు 100 మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల మద్దతు ఉందని ఆయన వెల్లడించిన అయన, ఆదివారం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది, పార్టీని సమైక్యపరచి, దేశానికి సేవలందించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. రుషి సునాక్ ఆదివారం చేసిన ట్వీట్లో, యునైటెడ్ కింగ్డమ్ గొప్ప దేశమని, ప్రస్తుతం దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని, అందుకే తాను కన్జర్వేటివ్ పార్టీ నేత, ప్రధాన మంత్రి పదవులకు పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు.దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది, పార్టీని సమైక్యపరచి, దేశానికి సేవలందించాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
This website uses cookies.